భారత్:24 గంటల్లో 47,704 మందికి కరోనా..
- July 28, 2020
భారతదేశంలో గత 24 గంటల్లో 47,704 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, అలాగే 654 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసులు ఇప్పుడు 14,83,157 కు చేరింది. ఇందులో రికవరీలు 9,52,744 ఉన్నాయి. యాక్టీవ్ కేసులు 4,96,988 ఉన్నాయి. మార్చి నుంచి 33,425 మంది కోవిడ్ -19 తో మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా సమాచారంలో ఉంది. ఇక కరోనావైరస్ రోగులలో రికవరీ రేటు 64.23 శాతానికి పెరిగింది. రికవరీ / మరణాల నిష్పత్తి 96.6%: 3.4% అని భారత ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







