తెలంగాణలో కొత్తగా 1,764 కరోనా పాజిటివ్ కేసులు..
- July 29, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా వైరస్ వణికిస్తోంది. గత కొద్ది రోజులుగా గ్రేటర్ హైదరాబాద్తో పాటు జిల్లాల్లోనూ వైరస్ ఉధృతి కొనసాగుతోంది. దీంతో జిల్లాల్లో నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య కూడా భారీగానే నమోదు అవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు నమోదైన కరోనా కేసుల వివరాలు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తెలంగాణలో కొత్తగా 1764 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 58,906కు చేరింది. మంగళవారం 842 మంది కరోనా నుంచి కోలుకోగా మొత్తం 43,751 మంది డిశ్చార్జ్ అయ్యారు. 14,663 మంది చికిత్స పొందుతున్నారు. మంగళవారం 12 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 492కు చేరింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?