తెలంగాణలో కొత్తగా 1,764 కరోనా పాజిటివ్ కేసులు..
- July 29, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా వైరస్ వణికిస్తోంది. గత కొద్ది రోజులుగా గ్రేటర్ హైదరాబాద్తో పాటు జిల్లాల్లోనూ వైరస్ ఉధృతి కొనసాగుతోంది. దీంతో జిల్లాల్లో నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య కూడా భారీగానే నమోదు అవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు నమోదైన కరోనా కేసుల వివరాలు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తెలంగాణలో కొత్తగా 1764 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 58,906కు చేరింది. మంగళవారం 842 మంది కరోనా నుంచి కోలుకోగా మొత్తం 43,751 మంది డిశ్చార్జ్ అయ్యారు. 14,663 మంది చికిత్స పొందుతున్నారు. మంగళవారం 12 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 492కు చేరింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







