భారీగా పెరిగిన బంగారం ధర
- July 29, 2020
బంగారం ధర భారీగా పెరిగింది. వారం రోజులుగా పరుగులు పెడుతోన్న గోల్డ్ రేట్.. రూ.55,000 మార్క్కు చేరువవుతోంది. బల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1949 డాలర్లుకు చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ బంగారం ధర రూ.54,940కి చేరింది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ బంగారం ధర రూ. 50,370కి పెరిగింది. బంగారంతో పాటు వెండి ధర కూడా పరుగులు పెడుతోంది. దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.66,000కి చేరింది. భవిష్యత్లో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు అంటున్నాయి. ఇదే విధంగా ధరలు పెరుగుకుంటాపోతే సామాన్యుడికి బంగారం అందని దాక్షగా మిగలనుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?