పాయింట్ సిస్టమ్పై అవగాహన
- February 05, 2016
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, సిబ్బందికి పాయింట్స్ సిస్టమ్ గురించి అవగాహనా క్లాసులు నిర్వహించింది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి పాయింట్ల కేటాయింపు గురించి ఈ లెక్చర్లో సిబ్బందికి అవగాహన కల్పించారు. పాయింట్స్ 20కి చేరిన తర్వాత, చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఏడాది కన్నా తక్కువ సమయానికి లైసెన్స్ కలిగి ఉండి, ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లయితే పాయింట్స్ డబుల్ అవుతాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







