ఐపీఎల్ తొమ్మిదో సీజన్ ఆటగాళ్ల ఎంపికకు వేలం
- February 05, 2016
ఐపీఎల్-9 కోసం ఆటగాళ్ల ఎంపికకు వేలం ఈరోజు ఉదయం బెంగళూరులో ప్రారంభమైంది. ఇంకో రెండు నెలల్లో ఐపీఎల్ తొమ్మిదో సీజన్ మొదలవనున్న నేపథ్యంలో ఈరోజు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తున్నాయి. వేలంలో 351 మంది ఆటగాళ్లను 10జట్లు ఎంచుకోనున్నాయి. ముందుగా పూణె సూపర్ గెయిన్ట్స్ వేలాన్ని ప్రారంభించింది. ఇంగ్లాండ్కి చెందిన కెవిన్ పీటర్సన్ని రూ.3.5 కోట్లకు, భారత క్రికెటర్ ఇషాంత్ శర్మని రూ.3.8కోట్లకు పూణె సూపర్ గెయిన్ట్స్ దక్కించుకుంది. రూ.9.5కోట్లకు షేన్ వాట్సన్ను బెంగళూరు ఛాలెంజర్స్, 2.3కోట్లకు డ్వేస్ స్మిత్ను గుజరాత్ లయన్స్ సొంతం చేసుకుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







