మహేష్-మురుగదాస్ల మూవీ దీపావళి కానుకగా ...
- February 06, 2016
సూపర్స్టార్ మహేష్బాబు ప్రస్తుతం రామోజీ ఫిల్మ్సిటీలో 'బ్రహ్మోత్సవం సినిమాలో బిజీగా ఉన్నారు.. అద్భుతమైన కటుంబ బాంధవ్యాలతో కుటంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈసినిమాలోని కొన్ని ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.. రీసెంట్గా సమంత కూడ ఇందులో జాయిన్ అయ్యింది.. ఈసినిమా ఏప్రిల్లో రిలీజ్కానుంది.. ఈ సినిమా తర్వాత మహేష్ తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ ద్విభాషా చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే.. మార్చి కల్లా బ్రహ్మోత్సవం పూర్తిచేసి ఏప్రిల్లో మహేష్ మురుగదాస్ల సినిమా మొదలు పెట్టనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఏప్రిల్లో ఈసినిమా షూటింగ్ ప్రారంభించి 6 నెలల్లో షూటింగ్ పూర్తిచేసి సెప్టెంబర్ కల్లా సినిమా పూర్తిచేసిన అక్టోబర్ చివరి వారంలో దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు.ఇదిలా ఉంటే ఏడాదికి మహేష్ రెండు సినిమాలను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.. మహేష్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో మురుగదాస్ సినిమా తెరకెక్కనుంది. ఎస్వి ప్రసాద్, ఠాగూర్ మధు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







