భారత్ దర్శన్ ప్యాకేజీలు ప్రారంభించనున్న రైల్వేశాఖ..
- February 06, 2016
దిల్లీ, ఛండీగఢ్ల నుంచి దక్షిణ భారత దేశం, గోవా చుట్టి వచ్చేలా నాలుగు భారత్ దర్శన్ ప్యాకేజీలను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) రూపొందించింది. ఈ ప్రత్యేక రైలు ప్యాకేజీలు ఫిబ్రవరి మధ్యభాగం నుంచి ఏప్రిల్ మధ్యభాగం వరకు ఉంటాయని అధికారులు తెలిపారు. ఒక్కో ప్యాకేజీ సుమారు 13 నుంచి 15 రోజుల వరకు ఉంటుందని, ఒక వ్యక్తికి, రోజుకు, 830 రూపాయలకే ఈ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయని ఐఆర్సీటీసీ వెల్లడించింది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు







