కిషోర్ తిరుమల తాజాగా నితిన్తో ఓ ప్రాజెక్ట్
- February 07, 2016
'నేను శైలజ' చిత్రంతో దర్శకుడిగా మంచి హిట్నందుకున్న కిషోర్ తిరుమల తాజాగా నితిన్తో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. హీరో రామ్ కెరీర్లోనే ఓ మంచి ఎంటర్ టైనర్గానే కాకుండా అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా 'నేను శైలజ' నిలిచింది. 'ఇష్క్', గుండెజారి గల్లంతయ్యిందే' వంటి ఫీల్గుడ్ లవ్ ఎంటర్టైనర్లతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నితిన్ హీరోగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై నికితా రెడ్డి ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.నితిన్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అ.. ఆ' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం పూర్తయిన తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







