కిషోర్ తిరుమల తాజాగా నితిన్తో ఓ ప్రాజెక్ట్
- February 07, 2016'నేను శైలజ' చిత్రంతో దర్శకుడిగా మంచి హిట్నందుకున్న కిషోర్ తిరుమల తాజాగా నితిన్తో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. హీరో రామ్ కెరీర్లోనే ఓ మంచి ఎంటర్ టైనర్గానే కాకుండా అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా 'నేను శైలజ' నిలిచింది. 'ఇష్క్', గుండెజారి గల్లంతయ్యిందే' వంటి ఫీల్గుడ్ లవ్ ఎంటర్టైనర్లతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నితిన్ హీరోగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై నికితా రెడ్డి ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.నితిన్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అ.. ఆ' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం పూర్తయిన తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ