వ్యవసాయ ఉత్త్పత్తుల సాగు ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి
- February 07, 2016
వ్యవసాయ ఉత్త్పత్తుల సాగు ప్రాంతాన్ని మునిసిపాలిటి మరియు పర్యావరణ మంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్లహ్ అల్ రుమైహ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతాలలో ఉన్న ప్రజలు చెప్పిన వ్యవసాయ అనుభవాలను శ్రద్ధగా మంత్రి ఆలకించారు. కతరీ వ్యవసాయ ఉత్త్పత్తుల సాగు ద్వారా సరసమైన ధరలకు తాజా కూరగాయాలను పౌరులు , నివాసితులు కొనుక్కునే అవకాశం ఏర్పడింది. మధ్యవర్తులు, దళారులు లేకుండా ఖతరీ రైతులు నేరుగా తమ వ్యవసాయ ఉత్త్పత్తులను ఇక్కడ అమ్ముకొనే వీలు కల్పించారు. వారంలో ప్రతి గురువారం , శుక్రవారం ,శనివారం ఈ వ్యవసాయ ఉత్త్పత్తులు అందిబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









