కల్తీ మద్యం ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం విడుదల

- February 08, 2016 , by Maagulf
కల్తీ మద్యం ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం విడుదల

విజయవాడలో కల్తీ మద్యం ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. కల్తీమద్యం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిం చింది. ఈ ఘటనకు కారకులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోగా.. కల్తీ మద్యం సేవించి మృతి చెందిన ఐదుగురికి రూ.5 లక్షల చొప్పున పరిహారం విడుదల చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com