టెనెన్సీ అగ్రిమెంట్ ఫీజు పెంపు
- February 08, 2016
మస్కట్ తర్వాత దోహా సహా దేశంలోని మిగతా చోట్ల టెనెన్సీ అగ్రిమెంట్స్ పీజును 3 నుంచి 5 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ లార్డ్స్ ఇక నుంచి 5 శాతం లీజు వాల్యూని ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. తాజా నిర్ణయంతో చాలా అంశాలు చట్టబద్ధమవుతాయని ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్, టెనెన్సీ అగ్రిమెంట్ పీజు పెంపును ఆహ్వానించారు. చట్టబద్ధమైన అప్రూవల్స్ విషయంలో కొందరు రియల్ ఎస్టేట్ ఓనర్లు సుముఖత వ్యక్తం చేయకుండా అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారనీ, అలాంటి కార్యకలాపాలకు చెక్ పడుతుందని ఆయన చెప్పారు. ఇది ప్రాపర్టీ కొనుగోలు చేసేవారికి మేలు కలిగిస్తుందని ఆ రియల్ ఎస్టేట్ ఎజెంట్ వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







