దొంగిలించిన యూఏఈ ఐడితో 580,000 దిర్హామ్ల స్కామ్
- February 09, 2016
వేరొకరి యూఏఈ ఐడి కార్డ్ దొంగిలించి, దాని ఆధారంగా బ్యాంక్ నుంచి 580,000 దిర్హామ్లు అక్రమంగా దోచేసిన నైజీరియాకి చెందిన నిరుద్యోగికి దుబాయ్ క్రిమినల్ కోర్ట్ ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. 26 ఏళ్ళ నైజీరియన్ ఈ నేరానికి పాల్పడ్డాడు. రెండు నెలల క్రితమే ఓ వ్యక్తి ఐడీ కార్డ్ సహా వాలెట్ని పోగొట్టుకోగా, దాని ఆధారంగా నిందితుడు స్కామ్కి పాల్పడ్డాడు. బాధితుడిని కెన్యాకి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







