ఒమన్లోకి అక్రమ ప్రవేశం: 25 మంది అరెస్ట్
- September 04, 2020
మస్కట్: 25 మందికి పైగా వ్యక్తులు దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. కోస్ట్గార్డ్ పోలీస్ కమాండ్ 27 మందిని అరెస్ట్ చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అల్ సిఫాహ్ బీచ్ వద్ద ఓ స్మగ్లింగ్ బోటు ద్వారా నిందితులు దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించగా, వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తరహా చొరబాట్లను నివారించేందుకోసం ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సాయం చేయాలనీ, 9999 నంబర్కి ఫోన్ చేసి సమాచారం అందించవచ్చని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్ల ట్రయల్స్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- ఏపీ ప్రజలకు విశాఖ AIG గుడ్ న్యూస్
- విద్యార్థులపై అరాచకాలకు పాల్పడిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: CJI
- శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
- ప్రధాని మోదీ వీడియో నిలిపివేత: కేంద్ర ప్రభుత్వానికి మెటా క్షమాపణలు!
- డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడితే భారీ జరిమానా..
- ప్రధాని మోదీతో స్కైరూట్ ఫౌండర్లు భేటీ: ‘విక్రమ్-1’ విజయవంతంపై ప్రశంసల వర్షం!
- ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్
- ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!







