6,500 అబాండన్డ్ వెహికిల్స్ తొలగింపు
- September 04, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్, 6,500 అబాండన్డ్ వెహికిల్స్ని దేశంలోని పలు ప్రాంతాల నుంచి తొలగించడం జరిగింది. ఈ మేరకు ఓ క్యాంపెయిన్ని పకడ్బందీగా నిర్వహించారు. అల్ దయాన్ ముఉనిసిపాలిటీలో 120 అబాండన్డ్ వెహికిల్స్ని తొలగించారు. మిగతా ప్రాంతాల్లో కూడా పెద్దయెత్తున వాహనాల తొలగింపు కార్యక్రమం జరిగింది. అబాండన్డ్ వెహికిల్స్ కారణంగా ప్రకృతి రమణీయత దెబ్బతింటుంది. ఓ ప్రాంతంలో అబాండన్డ్ వాహనాల తొలగింపు తర్వాత, మరో ప్రాంతంలో ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలకు సంబంధించి యజమానులకు మూడు నెలల గడువు ఇవ్వడం జరుగుతుందనీ, ఆ తర్వాత వాటి రోడ్ పర్మిట్ రద్దు చేయడం జరుగుతుందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్ల ట్రయల్స్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- ఏపీ ప్రజలకు విశాఖ AIG గుడ్ న్యూస్
- విద్యార్థులపై అరాచకాలకు పాల్పడిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: CJI
- శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
- ప్రధాని మోదీ వీడియో నిలిపివేత: కేంద్ర ప్రభుత్వానికి మెటా క్షమాపణలు!
- డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడితే భారీ జరిమానా..
- ప్రధాని మోదీతో స్కైరూట్ ఫౌండర్లు భేటీ: ‘విక్రమ్-1’ విజయవంతంపై ప్రశంసల వర్షం!
- ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్
- ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!







