కువైట్ ఎయిర్ పోర్ట్ టి-4 టెర్మినల్ వద్ద కొత్త ప్రికాషన్స్
- September 04, 2020
కువైట్ సిటీ:కువైట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ), టి-4 టెర్మినల్ వద్ద కొత్త ప్రికాషన్స్ని ఎరైవల్స్ కోసం ప్రకటించడం జరిగింది. కేవలం 60 మంది వ్యక్తులు మాత్రమే ఒక సమయంలో ఎరైవల్ హాల్లోకి అనుమతిస్తారు. ముందు వచ్చినవానికి ముందు ప్రాధాన్యత అనే క్రమంలో మాత్రమే అవకాశం కల్పిస్తారు. సింగిల్ ఫ్యామిలీ మెంబర్ మాత్రమే, వచ్చే ప్రయాణీకుడు లేదా ప్రయాణీకుల కోసం అనుమతించడం జరుగుతుంది. షెడ్యూల్డ్ విమానం ఎరైవింగ్ సమయానికి గంట ముందు మాత్రమే, టెర్మినల్లోకి అనుమతిస్తారు. రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నవారు, సంబంధిత విమాన వివరాల్ని సెక్యూరిటీ సిబ్బందికి అందించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









