కువైట్ ఎయిర్ పోర్ట్ టి-4 టెర్మినల్ వద్ద కొత్త ప్రికాషన్స్
- September 04, 2020
కువైట్ సిటీ:కువైట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ), టి-4 టెర్మినల్ వద్ద కొత్త ప్రికాషన్స్ని ఎరైవల్స్ కోసం ప్రకటించడం జరిగింది. కేవలం 60 మంది వ్యక్తులు మాత్రమే ఒక సమయంలో ఎరైవల్ హాల్లోకి అనుమతిస్తారు. ముందు వచ్చినవానికి ముందు ప్రాధాన్యత అనే క్రమంలో మాత్రమే అవకాశం కల్పిస్తారు. సింగిల్ ఫ్యామిలీ మెంబర్ మాత్రమే, వచ్చే ప్రయాణీకుడు లేదా ప్రయాణీకుల కోసం అనుమతించడం జరుగుతుంది. షెడ్యూల్డ్ విమానం ఎరైవింగ్ సమయానికి గంట ముందు మాత్రమే, టెర్మినల్లోకి అనుమతిస్తారు. రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నవారు, సంబంధిత విమాన వివరాల్ని సెక్యూరిటీ సిబ్బందికి అందించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
- ప్రధాని మోదీ వీడియో నిలిపివేత: కేంద్ర ప్రభుత్వానికి మెటా క్షమాపణలు!
- డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడితే భారీ జరిమానా..
- ప్రధాని మోదీతో స్కైరూట్ ఫౌండర్లు భేటీ: ‘విక్రమ్-1’ విజయవంతంపై ప్రశంసల వర్షం!
- ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్
- ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!
- న్యూ ముస్లిం’ కార్డు సర్వీస్ ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్లో భారీగా పొగాకు ఉత్పత్తులు సీజ్..!!
- యూఏఈలో 42 డొమెస్టిక్ వర్కర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలపై కొరడా..!!







