మస్కట్:ఇబ్రీ విలాయత్ లో నీట మునిగిన ఒమన్ వ్యక్తి
- September 04, 2020
మస్కట్:ఇబ్రీ విలాయత్ పరిధిలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నిటీలో మునిగిపోయాడు. వాది అల్-అజమ్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అల్ ధహిరా పరిధిలోని సివిల్ డిఫెన్స్ అధికారులు వెల్లడించారు. నీటిలో మునిగిన వ్యక్తి ఒమన్ కు చెందిన పౌరుడని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలను నివారించటానికి ఈతకు వెళ్లే పౌరులు, ప్రవాసీయులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అనధికార ప్రదేశాల్లోని జలాశయాల్లో ఎవరూ ఈతకు వెళ్లొద్దని తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







