డ్రాగన్ మార్ట్ ఎక్స్టెన్షన్ని ప్రారంభించిన మహమ్మద్
- February 10, 2016
వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ, రూలర్ ఆఫ్ దుబాయ్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, డ్రాగన్ మార్ట్ 2 సెకెండ్ ఎక్స్పాన్షన్ని దుబాయ్లో ప్రారంభించారు. క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ డిప్యూటీ రూలర్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 1 బిలియన్ దిర్హామ్లతో 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ ఎక్స్పాన్షన్ రూపొందించారు. చైనాలో ఉన్న అతి పెద్ద మాల్ తర్వాత, ఇతర దేశాల్లో ఉన్న రెండో అతి పెద్ద సెంటర్గా డ్రాగన్ మార్ట్ 2 అవతరించిందని నిర్వాహకులు తెలిపారు. 2 అంతస్తుల్లో 570 షాపులు, 520 కియోస్క్లు, 4,500 వాహనాల పార్కింగ్ సౌకర్యంతో ఉన్న ఈ మొత్తం మాల్ని షేక్ మహమ్మద్ తదితరులు పరిశీలించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







