వర్కర్స్ సేఫ్టీ: హమాద్ పోర్ట్ అరుదైన ఘనత
- September 16, 2020
దోహా:హమాద్ పోర్ట్, మరో మైల్స్టోన్ని చేరుకుంది వర్కర్స్ సేఫ్టీ విభాగంలో. క్యు టెర్మినల్స్ హమాద్ పోర్ట్ ఆరేషన్స్, 1 మిలియన్ మాన్ అవర్స్ ఎలాంటి లాస్ట్ టెర్మ్ ఇంజ్యురీ లేకుండా నమోదు చేయడం జరిగింది. కార్మికులు అలాగే, ఉద్యోగుల భద్రత విషయంలో అత్యున్నత ప్రమాణాల్ని పాటించడమే ఈ ఘనతకు కారణమని క్యు టెర్మినల్స్ వెల్లడించింది. సెకెండ్ కంటెయినర్ టెర్మినల్ వర్క్ సజావుగా సాగుతోందని, ఈ ఏడాదిలోనే ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తుందని క్యు టెర్మినల్స్ పేర్కొంది. క్యు టెర్మినల్స్, మూడు డీజిల్ జనరేటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఆటోమేటిక్గా పనిచేసేలా ఏర్పాటు చేశారు. కాగా, సిటి2 వద్దకు తొలిసారిగా 2020 ఆగస్ట్ 29న తొలి వెజల్ వచ్చింది. జనరల్ కార్గో ట్రాఫిక్తోపాటు హమాద్ పోర్ట్, స్పెలిస్ట్ ఇంపోర్ట్స్ని కూడా హ్యాండిల్ చేస్తోంది.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







