తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మృతి

- September 16, 2020 , by Maagulf
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మృతి

తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్‌ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బుల్లి దుర్గాప్రసాద్‌ బుధవారం సాయంత్రం.. చెన్నై అపోలోలో చికిత్స పొందుతూ మరణించారు. 1996-1998లో ప్రాథమిక విద్య మంత్రిగా పని చేశారు. నాలుగుసార్లు గూడూరు ఎమ్మెల్యేగా టీడీపీ తరుపున గెలిచారు దుర్గా ప్రసాద్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com