కోవిడ్ 19: 678 పాజిటివ్ కేసులు, 627 రికవరీలు
- September 16, 2020
మనామా: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం కొత్తగా 678 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఎవరూ ప్రాణాలుకోల్పోలేదు. మొత్తం 11,840 టెస్టులు నిర్వహించారు. కాగా, 11 మంది వలస కార్మికులు కరోనా బారిన పడ్డారు. యాక్టివ్ కేసులకు సంబంధించి 564 మంది కాంటాక్ట్లకు కరోనా పాజిటివ్గా తేలింది. కాగా, 627 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6,599గా వుంది.
తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







