కోవిడ్‌ 19: 678 పాజిటివ్‌ కేసులు, 627 రికవరీలు

- September 16, 2020 , by Maagulf
కోవిడ్‌ 19: 678 పాజిటివ్‌ కేసులు, 627 రికవరీలు

మనామా: మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం కొత్తగా 678 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఎవరూ ప్రాణాలుకోల్పోలేదు. మొత్తం 11,840 టెస్టులు నిర్వహించారు. కాగా, 11 మంది వలస కార్మికులు కరోనా బారిన పడ్డారు. యాక్టివ్‌ కేసులకు సంబంధించి 564 మంది కాంటాక్ట్‌లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా, 627 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,599గా వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com