కోవిడ్ 19: 678 పాజిటివ్ కేసులు, 627 రికవరీలు
- September 16, 2020
మనామా: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం కొత్తగా 678 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఎవరూ ప్రాణాలుకోల్పోలేదు. మొత్తం 11,840 టెస్టులు నిర్వహించారు. కాగా, 11 మంది వలస కార్మికులు కరోనా బారిన పడ్డారు. యాక్టివ్ కేసులకు సంబంధించి 564 మంది కాంటాక్ట్లకు కరోనా పాజిటివ్గా తేలింది. కాగా, 627 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6,599గా వుంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







