తెలంగాణలో కొత్తగా 2123 కరోనా పాజిటివ్‌ కేసులు

- September 19, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 2123 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్:తెలంగాణలో రోజుకు 2వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 2123 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 305 కేసులు నమోదయినట్టు వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. రంగారెడ్డి జిల్లాలో 185, మేడ్చల్‌ జిల్లాలో 149 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. కరోనాతో ఒక్క రోజులో 9 మంది మృతి మరణించారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్ష 69వేల 169 కేసులకు చేరగా... వీరిలో లక్షా 37వేల 508 మంది చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయ్యారు.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com