యూఏఈ:వాతావరణ మార్పులపై ఎన్సీఎం సూచనలు
- September 19, 2020
యూఏఈ:ఇవాళ, రేపు వాతావరణంలో మార్పులు చోటు చేసుకోనున్నట్లు జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. తీర ప్రాంతాలతో పాటు పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి ఉదయం 9గంటల వరకు మంచు దట్టంగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతాల్లో మంచు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని...మంచు దుప్పటి కారణంగా దృశ్య దూరం తగ్గుతుందని వెల్లడించింది. ఉదయం వెళలో మంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు దూరంగా ఉన్నప్పుడు కనిపించకపోవచ్చని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఆదివారం తెల్లవారుజామున కూడా ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని చెబుతున్నారు. అయితే పగలు ఎండ తీవ్రత ఎప్పటిలాగే కొనసాగుతుందని..గరిష్టంగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవ్వొచ్చని జాతీయ వాతావరణ కేంద్రం అధికారులు అన్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







