షేక్ మొహమ్మద్ నూతన మంత్రివర్గ ప్రకటన
- February 10, 2016
యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ ప్రధాన మంత్రి , ఉప రాష్ట్రపతి , దుబాయ్ పాలకుడు గౌరవనీయ షేక్ మొహమ్మద్ బిన్ రాషిద్ మక్తొఉమ్ , తొమ్మిది మంది మహిళలను తన నూతన మంత్రివర్గంలో తీసుకొని మొత్తం 29 మందితో మంత్రివర్గ విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టారు. వీరిలో ఎనిమిది కొత్త మొఖాలు ఉన్నాయి. తొమ్మిది మంది మహిళలలో ఐదుగురు మహిళలు కాబినెట్ హోదా లో ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ మంత్రివర్గంలోయువతకు ప్రాధాన్యత కల్పించబడింది. కొత్త మంత్రివర్గంలో సభ్యుల సగటు వయస్సు 38 సంవత్సారాలుగా ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







