భారత్లో అబుదాబీ క్రౌన్ ప్రిన్స్
- February 10, 2016
అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ పోర్సెస్ డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, యూఏఈ - భారత్ మధ్య దృఢమైన బంధం అవసరమని ఆకాంక్షించారు. పలు విభాగాల్లో భారత్ - యూఏఈ పరస్పర సహకారం అందించుకుంటాయని ఆయన అన్నారు. భారత్లో అధికార పర్యటన సందర్భంగా ఢిల్లీ చేరుకున్న షేక్ మహమ్మద్, అంతర్జాతీయ స్థాయిలో అంతర్గత భద్రతపై భారత్ చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా ముందుకు సాగాలనీ, ఈ క్రమంలో అన్ని దేశాలూ ముందడుగు వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







