భారత్‌లో అబుదాబీ క్రౌన్‌ ప్రిన్స్‌

- February 10, 2016 , by Maagulf
భారత్‌లో అబుదాబీ క్రౌన్‌ ప్రిన్స్‌

అబుదాబీ క్రౌన్‌ ప్రిన్స్‌, యూఏఈ ఆర్మ్‌డ్‌ పోర్సెస్‌ డిప్యూటీ సుప్రీమ్‌ కమాండర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌, యూఏఈ - భారత్‌ మధ్య దృఢమైన బంధం అవసరమని ఆకాంక్షించారు. పలు విభాగాల్లో భారత్‌ - యూఏఈ పరస్పర సహకారం అందించుకుంటాయని ఆయన అన్నారు. భారత్‌లో అధికార పర్యటన సందర్భంగా ఢిల్లీ చేరుకున్న షేక్‌ మహమ్మద్‌, అంతర్జాతీయ స్థాయిలో అంతర్గత భద్రతపై భారత్‌ చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా ముందుకు సాగాలనీ, ఈ క్రమంలో అన్ని దేశాలూ ముందడుగు వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com