షార్జా: 4,100 పార్కింగ్ స్థలాలను పెయిడ్ పార్కింగ్ గా మార్పు
- September 20, 2020
షార్జా: తమ మున్సిపాలిటి పరిధిలోని 4,100 పార్కింగ్ స్థలాలను ఇక నుంచి పెయిడ్ పార్కింగ్ గా మారుస్తున్నట్లు షార్జా మున్సిపాలిటీ తెలిపింది. ఇక నుంచి ఆ 4,100 పార్కింగ్ స్థలాలను వినియోగించుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనని వెల్లడించింది. 3, 10, 15,17వ పారిశ్రామిక ప్రాంతాలలోని పార్కింగ్ స్థలాలతో పాటు..మువీలా వాణిజ్య ప్రాంతం, అల్ తవాన్, అల్ నహద్ లోని పార్కింగ్ జోన్లు పెయిడ్ పార్కింగ్ విధానం అమలులో రానుంది. ఈ సంవత్సరంలో, మునిసిపాలిటీ 230 అదనపు పార్కింగ్ స్థలాలను పెయిడ్ పార్కింగ్గా మార్చి... ఆయా పార్కింగ్ స్థలాల్లో టచ్ స్క్రీన్తో కూడిన స్మార్ట్ పార్కింగ్ మీటర్లను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







