కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం టీచర్లు దరఖాస్తు చేసుకోవచ్చు
- September 21, 2020
అబుధాబి:అబుధాబి లోని పబ్లిక్ స్కూల్స్ టీచర్స్, కోవిడ్ 19 వాక్సిన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అరబ్ దేశాల్లో నిర్వహించే ట్రయల్స్ కోసం టీచర్లు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంటూ ప్రిన్సిపల్స్కి అధికారికంగా సర్క్యులర్ జారీ చేశారు. యూఏఈ, ఎమర్జన్సీ వినియోగం కోసం వ్యాక్సిన్ని ఫ్రంట్ లైన్ వర్కర్స్కి తొలుత అందించాలని నిర్ణయం తీసుకుంది. టీచర్స్ అలాగే ఇతర అకడమిక్ స్టాఫ్ కూడా ఈ వ్యాక్సిన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫస్ట్ డిగ్రీ ఫ్యామిలీ మెంబర్స్ (18 ఏళ్ళ వయసు దాటినవారు) కూడా దీనికి అర్హులే అవుతారు. సెప్టెంబర్ 24 లోపు టీచర్లు రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది. వాక్సిన్కి సంబంధించి ఎమర్జన్సీ అప్రూవల్ తర్వాత మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ &ఉరపివెన్షన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ మొహమ్మద్ అల్ ఒవైస్ ఫస్ట్ డోస్ని శనివారం తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







