కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం టీచర్లు దరఖాస్తు చేసుకోవచ్చు
- September 21, 2020
అబుధాబి:అబుధాబి లోని పబ్లిక్ స్కూల్స్ టీచర్స్, కోవిడ్ 19 వాక్సిన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అరబ్ దేశాల్లో నిర్వహించే ట్రయల్స్ కోసం టీచర్లు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంటూ ప్రిన్సిపల్స్కి అధికారికంగా సర్క్యులర్ జారీ చేశారు. యూఏఈ, ఎమర్జన్సీ వినియోగం కోసం వ్యాక్సిన్ని ఫ్రంట్ లైన్ వర్కర్స్కి తొలుత అందించాలని నిర్ణయం తీసుకుంది. టీచర్స్ అలాగే ఇతర అకడమిక్ స్టాఫ్ కూడా ఈ వ్యాక్సిన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫస్ట్ డిగ్రీ ఫ్యామిలీ మెంబర్స్ (18 ఏళ్ళ వయసు దాటినవారు) కూడా దీనికి అర్హులే అవుతారు. సెప్టెంబర్ 24 లోపు టీచర్లు రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది. వాక్సిన్కి సంబంధించి ఎమర్జన్సీ అప్రూవల్ తర్వాత మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ &ఉరపివెన్షన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ మొహమ్మద్ అల్ ఒవైస్ ఫస్ట్ డోస్ని శనివారం తీసుకున్నారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









