కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం టీచర్లు దరఖాస్తు చేసుకోవచ్చు
- September 21, 2020
అబుధాబి:అబుధాబి లోని పబ్లిక్ స్కూల్స్ టీచర్స్, కోవిడ్ 19 వాక్సిన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అరబ్ దేశాల్లో నిర్వహించే ట్రయల్స్ కోసం టీచర్లు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంటూ ప్రిన్సిపల్స్కి అధికారికంగా సర్క్యులర్ జారీ చేశారు. యూఏఈ, ఎమర్జన్సీ వినియోగం కోసం వ్యాక్సిన్ని ఫ్రంట్ లైన్ వర్కర్స్కి తొలుత అందించాలని నిర్ణయం తీసుకుంది. టీచర్స్ అలాగే ఇతర అకడమిక్ స్టాఫ్ కూడా ఈ వ్యాక్సిన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫస్ట్ డిగ్రీ ఫ్యామిలీ మెంబర్స్ (18 ఏళ్ళ వయసు దాటినవారు) కూడా దీనికి అర్హులే అవుతారు. సెప్టెంబర్ 24 లోపు టీచర్లు రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది. వాక్సిన్కి సంబంధించి ఎమర్జన్సీ అప్రూవల్ తర్వాత మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ &ఉరపివెన్షన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ మొహమ్మద్ అల్ ఒవైస్ ఫస్ట్ డోస్ని శనివారం తీసుకున్నారు.
తాజా వార్తలు
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!
- కొత్త ప్రైవేట్ పాఠశాలలపై షురా కౌన్సిల్ ఓటింగ్..!!







