బహ్రెయిన్లో కోవిడ్ ర్యాండం టెస్టింగ్ లొకేషన్స్
- September 21, 2020
మనామా:సెప్టెంబర్ 20న మినిస్ట్రీ టాఫ్ హెల్త్, ర్యాండం ఎగ్జామినేషన్ని కరోనా నేపథ్యంలో పలు ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. నువైద్రాత్ కల్చరల్ మరియు స్పోర్ట్స్ క్లబ్ అలాగే సిట్రా కల్చరల్ అండ్ స్పోర్ట్స్ క్లబ్లలో వీటిని నిర్వహఙంచారు. కాగా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ప్రతిరోజూ పలు ప్రాంతాల్లో ర్యాండంగా పరీక్షలు నిర్వహఙంచడం జరుగుతోంది. ప్రతి ప్రాంతంలోనూ సుమారుగా 300 నుంచి 400 వరకు టెస్టుల్ని చేస్తున్నారు. మొత్తంగా 2000 నుంచి 2300 డెయిలీ ర్యాండం ఎగ్జామినేషన్స్ని నిర్వహించడం జరుగుతోంది.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







