అక్టోబర్ 1న రీ-ఓపెనింగ్:దుక్మ్ ఎయిర్పోర్ట్లో తనిఖీలు
- September 22, 2020మస్కట్: ఒమన్ సివిల్ ఏవియేషన్ (సిఎఎ) బృందం, దుక్మ్ ఎయిర్పోర్ట్ని సందర్శించి, తనిఖీలు నిర్వహించింది. కోవిడ్ 19 ప్రోటకాల్స్ని ఈ సందర్భంగా బృందం పరిశీలించింది. అక్టోబర్ 1 నుంచి ప్రయాణీకుల విమానాలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఇన్స్పెక్షన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అక్కడి సేఫ్టీ ప్రోటోకాల్స్పై ఆరా తీసిన అధికారులు, పూర్తిస్థాయి నివేదికను తయారు చయనున్నారు. జనవరి 2019లో దుక్మ్ ఎయిర్ పోర్ట్ ప్రారంభమయ్యింది. ఈ విమానాశ్రయాన్ని అత్యంత వ్యూహాత్మకమైనదిగా అధికార వర్గాలు భావిస్తున్నాయి.
తాజా వార్తలు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి