లోన్ ఇన్స్టాల్మెంట్స్ పోస్ట్పోన్మెంట్స్: అడ్మిషన్ ఫీజు లేదన్న సీబీబీ
- September 23, 2020మనామా:సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్, అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు అలాగే మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి ఓ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఈ ఏడాది ముగిసేవరకు లోన్ పోస్ట్పోన్ అభ్యర్థనలకు ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ ఫీజు అవసరం లేదని అందులో పేర్కొన్నారు. లోన్లకు సంబంధించిన టెర్మ్స్ అండ్ కండిషన్స్కి అనుగుణంగా ఈ నిర్ణయాన్ని అమలు చేయాల్సిందిగా సిబిబి అన్ని బ్యాంకులకు సమాచారం పంపించింది. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో క్యాబినెట్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబిబి వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు