దుబాయ్ లో రిజిస్టర్ చేసుకున్న ఎలక్ట్రానిక్ కార్లకు రెండేళ్ల పాటు ఫ్రీ పార్కింగ్
- September 28, 2020
దుబాయ్:దుబాయ్ లో రిజిస్టర్ చేసుకున్న ఎలక్ట్రానిక్ కార్లకు రెండేళ్ల పాటు ఉచితంగా పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు రోడ్లు, రవాణా శాఖ అధికారులు ప్రకటించారు. పబ్లిక్ పార్కింగ్ ఫీజు నుంచి ఈ ఏడాది జులై 1 నుంచే మినహాయింపు ఉంటుంది. ఎలక్ట్రానిక్ కార్ల ఓనర్లు ఈ వెసులుబాటు ద్వారా ప్రయోజనం పొందెందుకు ఏ ఆర్టీఏ అఫీస్ కు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. దుబాయ్ లో రిజిస్టర్ అయి ఉంటాయి కనుక.. పబ్లిక్ పార్కింగ్ దగ్గర నెంబర్ ప్లేట్ ను స్కాన్ చేసిన వెంటనే ఎలక్ట్రానిక్ కార్లకు ఆటోమెటిక్ గా పార్కింగ్ ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







