చిత్రపురిలో పది వేల మంది సినీ కళాకారులకు ఇళ్లు
- February 11, 2016
చిత్రపురిలో పది వేల మంది సినీ కళాకారులకు ఇళ్లు నిర్మిస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, వాణిజ్య శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నంది అవార్డుల పేరు మారుస్తామన్నారు. 2011 నుంచి అవార్డుల ప్రదానం నిలిచిపోయిందన్నారు. అవార్డుల పంపిణీని పునరుద్ధరిస్తామన్నారు. అలాగే థియేటర్లలో ఐదు షోలకు అవకాశాన్ని పరిశీలిస్తున్నామని, థియేటర్లలో ఏకఛత్రాధిపత్యం లేకుండా చూస్తామన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









