గానగంధర్వునికి యూఏఈ గాయకుల నివాళి
- September 30, 2020
మాగల్ఫ్ స్పెషల్: 1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మ పేట గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు రెండో సంతానంగా జన్మించిన ఆణిముత్యం మన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం..అందరు అప్యాయంగా పిలిచే ఎస్పీ బాలు..శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న(1966) చిత్రంతో మొదలైన బాలు సినీప్రస్థానం ప్రపంచ గుర్తింపు సాధించింది. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలోనూ ఆయన పాడిన పాటకు ఎన్నో జాతీయ పురస్కారాలు లభించాయి. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రస్థానంలో నలభై వేల పైచిలుకు పాటలు పాడి గిన్నిస్ రికార్డును సాధించారు.
భాష ఏదైనా తన గాన మాధుర్యంతో చిన్నాపెద్దా వయస్కుల మనసులను కట్టిపడేసిన ఆ కంఠం మూగబోయిందనే వార్త యావత్ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది. 'సుప్రభాతం' తో మొదలై 'హరివరాసనం' వరకు ఇలా దైనిక జీవితంలో మమేకమైపోయిన ఆ గానగంధర్వుడు ఇక లేరు అంటే మనసు అంగీకరించట్లేదనేది కఠిన వాస్తవం.
ఆ మధుర గాయకునితో తమకున్న అనుబంధాన్ని, ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ యూఏఈ లోని గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కు అందిస్తున్న నివాళి.
(as per alphabetical order)














--- సౌమ్య , స్పెషల్ కరెస్పాండంట్, మాగల్ఫ్
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







