సలాహ్ ప్రాంతాల్లో సముద్ర ముంపు ప్రమాదం
- February 12, 2016
భవిష్యత్తులో ఐదు మీటర్ల మేర సముద్ర మట్టం పెరిగినట్లయితే సలాహ్ ప్రాంతాల్లో చాలావరకు నీటిలో మునిగిపోతాయని ఇటీవల నిర్వహించిన ఓ స్టడీ పేర్కొంది. సియోమాటిక్స్ స్పెలిస్ట్ అమోల్ జి దేశ్ముఖ్ మాట్లాడుతూ, స్టడీ కోసం సలాహ్ ప్రాంతాల్ని పరిశీలించామనీ, చాలా వరకు రిసార్టులు, హోటళ్ళు తీర ప్రాంతంలో నిర్మించబడ్డాయనీ, పర్యాటకుల్ని ఆకర్షించేందుకు చేపడుతున్న ఈ ప్రాజెక్టులు సునామీ ప్రమాదం ఎదుర్కొనే అవకాశం ఉందని అన్నారు. భవిష్యత్తులో తలెత్తే ప్రమాదాలను నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఇప్పటినుంచే అవగాహన పెంచుకోవాలని ఆయన చెప్పారు. ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా పరిస్థితుల్ని అంచనా వేశారు. నేషనల్ సర్వే అథారిటీ ఈ వివరాల్ని అందరికీ అందుబాటులో ఉంచిందని దేశ్ముఖ్ వివరించారు. వరదలు సంభవించినప్పుడు సుల్తానేట్లో డ్రైనేజ్ సిస్టమ్ ఇబ్బందికరంగా మారుతుందనీ, దీని విషయంలో కూడా విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకోవలసి ఉందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









