మస్కట్:బీచ్ లను మూసివేసిన సుప్రీం కమిటీ..మళ్లీ ప్రకటించే వరకు బీచ్ బంద్
- October 10, 2020
మస్కట్:కోవిడ్ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో బీచ్ లను పూర్తిగా మూసివేస్తున్నట్లు ఒమన్ ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించింది. అంతేకాదు..అన్ లాక్ లో భాగంగా గతంలో కొన్ని కార్యకలాపాలను ఇచ్చిన అనుమతులను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు అనుగుణంగా..తగిన జాగ్రత్తలు తీసుకోకవటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు..నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫోటోలు, పేర్లు త్వరలోనే ప్రతికల ద్వారా వెల్లడిస్తామని అన్నారు. ఇదిలాఉంటే..కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఆక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 24 వరకు పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తున్నామని, రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఎవరూ బయటికి రావొద్దని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం
- హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు రమదాన్ అనుభవం..!!
- కువైట్ టవర్స్: జాతీయ గుర్తింపుకు శాశ్వత చిహ్నం..!!
- ఉగ్రవాద సైబర్ దాడిని భగ్నం చేసిన యూఏఈ..!!
- బహ్రెయిన్ను లో మగ్రిబ్ డేట్స్ కు ఫుల్ డిమాండ్..!!
- 'మరూఫ్ ఒమన్' ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ బలోపేతం..!!
- అమెరికా రాయబారి వ్యాఖ్యలను ఖండించిన సౌదీ అరేబియా..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి









