మస్కట్:బీచ్ లను మూసివేసిన సుప్రీం కమిటీ..మళ్లీ ప్రకటించే వరకు బీచ్ బంద్
- October 10, 2020
మస్కట్:కోవిడ్ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో బీచ్ లను పూర్తిగా మూసివేస్తున్నట్లు ఒమన్ ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించింది. అంతేకాదు..అన్ లాక్ లో భాగంగా గతంలో కొన్ని కార్యకలాపాలను ఇచ్చిన అనుమతులను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు అనుగుణంగా..తగిన జాగ్రత్తలు తీసుకోకవటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు..నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫోటోలు, పేర్లు త్వరలోనే ప్రతికల ద్వారా వెల్లడిస్తామని అన్నారు. ఇదిలాఉంటే..కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఆక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 24 వరకు పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తున్నామని, రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఎవరూ బయటికి రావొద్దని హెచ్చరించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







