బాప్స్ హిందూ మందిర్ కోసం రాయల్ మీటింగ్
- October 16, 2020
యూఏఈ - ఇజ్రాయెల్ మధ్య చారిత్రక అబ్రహాం చర్చల తర్వాత, యూఏఈ ఫారిన్ ఎఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్స్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, పూజ్య బ్రహ్మవిహారి స్వామి (BAPS) అలాగే భారత రాయబారి పవన్ కపూర్తో 12న అక్టోబర్(సోమవారం) సమావేశమయ్యారు. అల్ అయిన్ డిజర్ట్స్లో స్పెషల్ ప్రోటోకాల్ నడుమ ఈ సమావేశం జరిగింది. BAPS హిందూ మందిర్కి సంబంధించి ఈ సమావేశంలో కీలక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా పూజ్య బ్రహ్మవిహారి స్వామి, రాయల్ లీడర్షిప్ పట్ల హర్షం వ్యక్తం చేశారు. మందిర్ శిఖర్ కోసం గోల్డ్లీఫ్డ్ మెమెంటో అందించిన లీడర్షిప్కి మహంత్ స్వామి మహరాజ్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు