బాప్స్ హిందూ మందిర్ కోసం రాయల్ మీటింగ్
- October 16, 2020
యూఏఈ - ఇజ్రాయెల్ మధ్య చారిత్రక అబ్రహాం చర్చల తర్వాత, యూఏఈ ఫారిన్ ఎఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్స్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, పూజ్య బ్రహ్మవిహారి స్వామి (BAPS) అలాగే భారత రాయబారి పవన్ కపూర్తో 12న అక్టోబర్(సోమవారం) సమావేశమయ్యారు. అల్ అయిన్ డిజర్ట్స్లో స్పెషల్ ప్రోటోకాల్ నడుమ ఈ సమావేశం జరిగింది. BAPS హిందూ మందిర్కి సంబంధించి ఈ సమావేశంలో కీలక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా పూజ్య బ్రహ్మవిహారి స్వామి, రాయల్ లీడర్షిప్ పట్ల హర్షం వ్యక్తం చేశారు. మందిర్ శిఖర్ కోసం గోల్డ్లీఫ్డ్ మెమెంటో అందించిన లీడర్షిప్కి మహంత్ స్వామి మహరాజ్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.


తాజా వార్తలు
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త









