బాప్స్ హిందూ మందిర్ కోసం రాయల్ మీటింగ్
- October 16, 2020
యూఏఈ - ఇజ్రాయెల్ మధ్య చారిత్రక అబ్రహాం చర్చల తర్వాత, యూఏఈ ఫారిన్ ఎఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్స్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, పూజ్య బ్రహ్మవిహారి స్వామి (BAPS) అలాగే భారత రాయబారి పవన్ కపూర్తో 12న అక్టోబర్(సోమవారం) సమావేశమయ్యారు. అల్ అయిన్ డిజర్ట్స్లో స్పెషల్ ప్రోటోకాల్ నడుమ ఈ సమావేశం జరిగింది. BAPS హిందూ మందిర్కి సంబంధించి ఈ సమావేశంలో కీలక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా పూజ్య బ్రహ్మవిహారి స్వామి, రాయల్ లీడర్షిప్ పట్ల హర్షం వ్యక్తం చేశారు. మందిర్ శిఖర్ కోసం గోల్డ్లీఫ్డ్ మెమెంటో అందించిన లీడర్షిప్కి మహంత్ స్వామి మహరాజ్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.


తాజా వార్తలు
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!







