షార్జా:ఫ్యామిలీ ఏరియాస్ నుంచి బ్యాచిలర్స్, వర్కర్స్ తొలగింపు
- October 16, 2020
షార్జా:షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి (షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్) ఆదేశాల మేరకు, షార్జా సిటీ మునిసిపాలిటీ, శుక్రవారం నుంచి బ్యాచిలర్స్ అలాగే వర్కర్స్ని ప్యామిలీ కోసం నిర్దేశించిన ప్రాంతాల నుంచి తొలగించనున్నారు. ఫ్యామిలీస్ భద్రతని దృష్టిలో పెట్టుకుని ఈ చర్యలు చేపట్టనున్నారు. అల్ కాసిదియా ప్రాంతంలో మునిసిపాలిటీ క్యాంపెయిన్ నుంచి ఇది కొనసాగింపుగా వస్తోంది. షార్జా పోలీస్, షార్జా ఎలక్ట్రిసిటీ వాటర్ అండ్ గ్యాస్ అథారిటీ సహకారంతో ఈ క్యాంపెయిన్ చేపడుతున్నారు. ఫ్యామిలీస్ కోసం కేటాయించిన ఇళ్ళలో నిబంధనలకు విరుద్ధంగా వుంటోన్నవారిని ఆయా ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు పంపేలా ఈ క్యాంపెయిన్ని నిర్వహిస్తున్నారు. ఉల్లంఘనులకు వెంటనే ఆయా సర్వీసుల్ని తొలగిస్తారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









