షార్జా:ఫ్యామిలీ ఏరియాస్ నుంచి బ్యాచిలర్స్, వర్కర్స్ తొలగింపు
- October 16, 2020
షార్జా:షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి (షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్) ఆదేశాల మేరకు, షార్జా సిటీ మునిసిపాలిటీ, శుక్రవారం నుంచి బ్యాచిలర్స్ అలాగే వర్కర్స్ని ప్యామిలీ కోసం నిర్దేశించిన ప్రాంతాల నుంచి తొలగించనున్నారు. ఫ్యామిలీస్ భద్రతని దృష్టిలో పెట్టుకుని ఈ చర్యలు చేపట్టనున్నారు. అల్ కాసిదియా ప్రాంతంలో మునిసిపాలిటీ క్యాంపెయిన్ నుంచి ఇది కొనసాగింపుగా వస్తోంది. షార్జా పోలీస్, షార్జా ఎలక్ట్రిసిటీ వాటర్ అండ్ గ్యాస్ అథారిటీ సహకారంతో ఈ క్యాంపెయిన్ చేపడుతున్నారు. ఫ్యామిలీస్ కోసం కేటాయించిన ఇళ్ళలో నిబంధనలకు విరుద్ధంగా వుంటోన్నవారిని ఆయా ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు పంపేలా ఈ క్యాంపెయిన్ని నిర్వహిస్తున్నారు. ఉల్లంఘనులకు వెంటనే ఆయా సర్వీసుల్ని తొలగిస్తారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







