ఖతార్లో కొత్తగా 240 కరోనా పాజిటివ్ కేసులు
- October 19, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా 240 కరోనా పాజిఇవ్ కేసులు నమోదు కాగా, 244 మంది కరోనా నుంచి గడచిన 24 గంటల్లో రికవర్ అయ్యారు. దీంతో ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 126,640కి చేరుకుంది. కాగా, కొత్తగా నమోదైన 240 కేసుల్లో 215 కమ్యూనిటీ కేసులు కాగా, 25 ట్రావెల్ సంబంధిత కేసులు. మొత్తంగా కొత్త కేసులన్నిటినీ ఐసోలేషన్లో వుంచడం జరిగింది. ఇదిలా వుంటే, ఖతార్లో ఇప్పటిదాకా 224 మంది ప్రాణాలు కోల్పోయారు కరోనాతో. మొత్తం 2,797 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 129,671. ఆసుపత్రుల్లో వైద్య చికిత్స పొందుతున్నవారి సంఖ్య 384.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







