ఖతార్లో కొత్తగా 240 కరోనా పాజిటివ్ కేసులు
- October 19, 2020దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా 240 కరోనా పాజిఇవ్ కేసులు నమోదు కాగా, 244 మంది కరోనా నుంచి గడచిన 24 గంటల్లో రికవర్ అయ్యారు. దీంతో ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 126,640కి చేరుకుంది. కాగా, కొత్తగా నమోదైన 240 కేసుల్లో 215 కమ్యూనిటీ కేసులు కాగా, 25 ట్రావెల్ సంబంధిత కేసులు. మొత్తంగా కొత్త కేసులన్నిటినీ ఐసోలేషన్లో వుంచడం జరిగింది. ఇదిలా వుంటే, ఖతార్లో ఇప్పటిదాకా 224 మంది ప్రాణాలు కోల్పోయారు కరోనాతో. మొత్తం 2,797 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 129,671. ఆసుపత్రుల్లో వైద్య చికిత్స పొందుతున్నవారి సంఖ్య 384.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు