షార్జా బుక్ ఫెయిర్: ఆన్లైన్ అలాగే ఇన్-పర్సన్ పార్టిసిపేషన్ మిక్స్
- October 19, 2020
షార్జా:ఈ ఏడాది షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో అమెరికన్ ర్యాపర్ మరియు సోషల్ మీడియా స్టార్ ప్రిన్స్ ఇఎ, కెనడియన్ రచయిత యెన్ మార్టెల్, ఎలిసాబెట్టా డామి వంటి ప్రముఖులు వర్చువల్గా సందడి చేయనున్నారు. 39వ ఎడిషన్ షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్, ఎక్స్పో సెంటర్ షార్జాలో జరుగుతుంది. నవంబర్ 4 నుంచి 14 వరకు దీన్ని నిర్వహించనున్నాడు. ‘ది వరల్డ్ రీడ్స్ ఫ్రం షార్జా’ పేరుతో ఈ ఈవెంట్ని నిర్వహించనున్నారు. ఇండియన్ ఆథర్, పొలిటీషియన్ శశి థరూర్ అలాగే నోవలిస్ట్ రవీందర్సింగ్ టాక్స్ ఈ ఈవెంట్లో ప్రధాన ఆకర్షణలు. కాగా, ఈ ఏడాది విజిటర్స్ సంఖ్యని రోజుకి 5 వేలే పరిమితం చేశారు. మూడు గంటల సమయం ఇస్తారు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారికే అవకాశం. కాగా, వర్చువల్గా కూడా బుక్ఫెయిర్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. గత ఏడాది 2.52 మిలియన్ విజిటర్స్ షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







