బీచ్ గోయెర్లకు దుబాయ్ పోలీస్ అడ్వయిజరీ
- October 24, 2020
దుబాయ్: కరోనా వైరస్ నేపథ్యంలో బీచ్ గోయర్స్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని దుబాయ్ పోలీస్ ట్విట్టర్ ద్వారా ప్రత్యేక సూచనలు చేయడం జరిగింది. వాతావరణం చల్లగా మారడంతో, ప్రతి ఒక్కరూ మరింత జాగ్రత్తగా వుండాలని దుబాయ్ పోలీస్ కోరడం జరుగుతోంది. మాస్క్ ధరించడం తప్పనిసరి అనీ, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలనీ ఈ సూచనలో పేర్కొన్నారు. ఐదు మంది కంటే ఎక్కువగా ఒకే చోట గుమికూడరాదని అథారిటీస్ హెచ్చరిస్తున్నాయి. అయితే ఫ్యామిలీ మెంబర్స్కి కొంత మినహాయింపును ఇస్తున్నారు.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







