వరద బాధితులకు ‘ఐటి దిగ్గజం కాగ్నిజెంట్' సాయం
- November 01, 2020హైదరాబాద్:ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమైన విషయం అందరికి విదితమే. తీవ్రంగా నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రముఖ ఐటి దిగ్గజం "కాగ్నిజెంట్ టెక్నాలజీస్" ముందుకొచ్చింది.
కంపెనీ యొక్క హైదరాబాద్ సెంటర్ ,తమ "ఔట్రీచ్" ప్రోగ్రాం ద్వారా వరద బాధిత కుటుంబాలకు తమవంతు బాధ్యతగా నిత్యావసర సరుకులను అందజేయడం జరుగుతోంది. విపత్కర సమయాల్లో బాధిత కుటుంబాలను ఆదుకుంటూ కాగ్నిజెంట్ కంపెనీ ఆదర్శంగా నిలుస్తోంది.ఇటువంటి కార్యక్రమాల్లో ఉద్యోగులను కూడ భాగస్వామ్యం చేయడం ద్వారా వారిలొ సేవాభావం పెంపొందించడం అన్నది గమనించదగ్గ విషయం.
--పవన్ బసిరెడ్డి(మాగల్ఫ్ ప్రతినిధి,హైదరాబాద్)
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు