వరద బాధితులకు ‘ఐటి దిగ్గజం కాగ్నిజెంట్' సాయం
- November 01, 2020
హైదరాబాద్:ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమైన విషయం అందరికి విదితమే. తీవ్రంగా నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రముఖ ఐటి దిగ్గజం "కాగ్నిజెంట్ టెక్నాలజీస్" ముందుకొచ్చింది.
కంపెనీ యొక్క హైదరాబాద్ సెంటర్ ,తమ "ఔట్రీచ్" ప్రోగ్రాం ద్వారా వరద బాధిత కుటుంబాలకు తమవంతు బాధ్యతగా నిత్యావసర సరుకులను అందజేయడం జరుగుతోంది. విపత్కర సమయాల్లో బాధిత కుటుంబాలను ఆదుకుంటూ కాగ్నిజెంట్ కంపెనీ ఆదర్శంగా నిలుస్తోంది.ఇటువంటి కార్యక్రమాల్లో ఉద్యోగులను కూడ భాగస్వామ్యం చేయడం ద్వారా వారిలొ సేవాభావం పెంపొందించడం అన్నది గమనించదగ్గ విషయం.
--పవన్ బసిరెడ్డి(మాగల్ఫ్ ప్రతినిధి,హైదరాబాద్)
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







