వాహనం దొంగతనం: గ్యాంగ్ అరెస్ట్
- November 03, 2020
కువైట్ సిటీ:ఐదుగురు సభ్యులుగల దొంగల ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాల దొంగతనాలకు ఈ గ్యాంగ్ పాల్పడుతున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఓ ప్రకటనలో వెల్లడించింది. వాహన దొంగతనంకి సంబంధించి అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. నిందితుల్ని వేర్వేరు ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు. పలు దొంగతనాలకు పాల్పడినట్లు నిందితులు విచారణ సందర్భంగా అంగీకరించారు. కాగా, ఈ గ్యాంగ్ దొంగతనాలు చేసిన వాహనాల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష