వాహనం దొంగతనం: గ్యాంగ్ అరెస్ట్
- November 03, 2020
కువైట్ సిటీ:ఐదుగురు సభ్యులుగల దొంగల ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాల దొంగతనాలకు ఈ గ్యాంగ్ పాల్పడుతున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఓ ప్రకటనలో వెల్లడించింది. వాహన దొంగతనంకి సంబంధించి అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. నిందితుల్ని వేర్వేరు ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు. పలు దొంగతనాలకు పాల్పడినట్లు నిందితులు విచారణ సందర్భంగా అంగీకరించారు. కాగా, ఈ గ్యాంగ్ దొంగతనాలు చేసిన వాహనాల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







