కరవు జిల్లాలకు రూ. 55 కోట్ల నిధులు విడుదల
- February 15, 2016
వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు టీ సర్కారు చర్యలు చేపట్టనుంది. 7 జిల్లాలకు రూ. 55 కోట్ల నిధులు ప్రభుత్వం విడుద ల చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని 231 కరవు మండలాల్లో ఈ నిధులను ఖర్చు చేయనుంది. మహబూబ్నగర్ జిల్లాకు రూ. 15.70 కోట్లు, మెదక్ రూ. 10.82 కోట్లు, నిజామాబాద్ రూ. 8.47 కోట్లు, రంగారెడ్డి రూ. 7,77 కోట్లు, నల్గొండ రూ. 5.18 కోట్లు, కరీంనగర్ రూ.4.47 కోట్లు, వరంగల్ రూ. 2.59 కోట్లు మంజూరు చేసింది.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







