కరవు జిల్లాలకు రూ. 55 కోట్ల నిధులు విడుదల
- February 15, 2016
వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు టీ సర్కారు చర్యలు చేపట్టనుంది. 7 జిల్లాలకు రూ. 55 కోట్ల నిధులు ప్రభుత్వం విడుద ల చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని 231 కరవు మండలాల్లో ఈ నిధులను ఖర్చు చేయనుంది. మహబూబ్నగర్ జిల్లాకు రూ. 15.70 కోట్లు, మెదక్ రూ. 10.82 కోట్లు, నిజామాబాద్ రూ. 8.47 కోట్లు, రంగారెడ్డి రూ. 7,77 కోట్లు, నల్గొండ రూ. 5.18 కోట్లు, కరీంనగర్ రూ.4.47 కోట్లు, వరంగల్ రూ. 2.59 కోట్లు మంజూరు చేసింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









