కరవు జిల్లాలకు రూ. 55 కోట్ల నిధులు విడుదల

- February 15, 2016 , by Maagulf
కరవు జిల్లాలకు రూ. 55 కోట్ల నిధులు విడుదల

వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు టీ సర్కారు చర్యలు చేపట్టనుంది. 7 జిల్లాలకు రూ. 55 కోట్ల నిధులు ప్రభుత్వం విడుద ల చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని 231 కరవు మండలాల్లో ఈ నిధులను ఖర్చు చేయనుంది. మహబూబ్‌నగర్‌ జిల్లాకు రూ. 15.70 కోట్లు, మెదక్‌ రూ. 10.82 కోట్లు, నిజామాబాద్‌ రూ. 8.47 కోట్లు, రంగారెడ్డి రూ. 7,77 కోట్లు, నల్గొండ రూ. 5.18 కోట్లు, కరీంనగర్‌ రూ.4.47 కోట్లు, వరంగల్‌ రూ. 2.59 కోట్లు మంజూరు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com