'ఫ్రీడమ్ 251' స్మార్ట్ఫోన్ను రూ.500
- February 15, 2016దేశంలోనే చౌకైన స్మార్ట్ఫోన్ను దేశీయ మొబైల్ తయారీ సంస్థ రింగింగ్ బెల్స్ రేపు విడుదల చేయనుంది. 'ఫ్రీడమ్ 251' స్మార్ట్ఫోన్ను రూ.500 కంటే తక్కువ ధరకే అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్ఫోన్ను కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ రేపు విడుదల చేయనున్నారు. తయారీ, ఉత్పత్తులు, ధరలకు సంబంధించిన వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఇటీవలే రూ.2,999కే 4జీ స్మార్ట్ఫోన్తో పాటు మరో రెండు ఫీచర్ మొబైళ్లను సైతం రింగింగ్ బెల్స్ విడుదల చేసింది.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..