కువైట్లో పరిస్థితి ప్రశాంతం: సెకెండ్ వేవ్ లేదు
- November 09, 2020
కువైట్ సిటీ:కువైట్లో కరోనా పాండమిక్ పరిస్థితి ప్రస్తుతానికి ప్రశాంతంగానే వుందనీ, సెకెండ్ వేవ్ ప్రమాదం పొంచి వున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదనీ, అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కాగా, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో సెకెండ్ వేవ్ వార్తలు వెలుగు చూస్తున్నాయి. తగ్గినట్టే తగ్గి ఆయా దేశాల్లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. అయితే, కువైట్లో మాత్రం కరోనా కట్టడి కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. రోఉవారీ నమోదువతున్న కేసుల సంఖ్య స్థిరంగానే వుందని, పరిస్థితి పూర్తిగా అదుపులోనే వుందని అధికారులు పేర్కొన్నారు. అయితే, కరోనా పట్ల ఇంకా అప్రమత్తంగానే వుండాలనీ, ప్రజలు నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- రియాద్లో జీసీసీ మంత్రుల అత్యవసర సమావేశం..!!
- ఏడాదిలో ఏడు కంటే ఎక్కువ ఉద్యోగాలను కలిగి ఉండటంపై నిషేధం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన జీసీసీ జుడిషియల్ మీటింగ్..!!
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం









