కువైట్లో పరిస్థితి ప్రశాంతం: సెకెండ్ వేవ్ లేదు
- November 09, 2020
కువైట్ సిటీ:కువైట్లో కరోనా పాండమిక్ పరిస్థితి ప్రస్తుతానికి ప్రశాంతంగానే వుందనీ, సెకెండ్ వేవ్ ప్రమాదం పొంచి వున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదనీ, అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కాగా, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో సెకెండ్ వేవ్ వార్తలు వెలుగు చూస్తున్నాయి. తగ్గినట్టే తగ్గి ఆయా దేశాల్లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. అయితే, కువైట్లో మాత్రం కరోనా కట్టడి కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. రోఉవారీ నమోదువతున్న కేసుల సంఖ్య స్థిరంగానే వుందని, పరిస్థితి పూర్తిగా అదుపులోనే వుందని అధికారులు పేర్కొన్నారు. అయితే, కరోనా పట్ల ఇంకా అప్రమత్తంగానే వుండాలనీ, ప్రజలు నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







