రియాద్లో జీసీసీ మంత్రుల అత్యవసర సమావేశం..!!
- May 14, 2026
రియాద్: రియాద్లో జీసీసీ అంతర్గత వ్యవహారాల మంత్రుల అత్యవసర సమావేశం జరిగింది. ఇందులో ఒమన్ తరఫున అంతర్గత వ్యవహారాల మంత్రి సయ్యద్ హమూద్ బిన్ ఫైసల్ అల్ బుసైదీ పాల్గొన్నారు.
రియాద్లోని జీసీసీ సెక్రటేరియట్ జనరల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో తాజా భద్రతా పరిణామాలు, సభ్య దేశాల మధ్య ఉమ్మడి సమన్వయంపై చర్చించారు. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడంలో గల్ఫ్ భద్రతా సహకారాన్ని పెంపొందించడం, తద్వారా ఈ ప్రాంత భద్రత, స్థిరత్వానికి దోహదపడటంపై కూడా దృష్టి సారించారు.
జిసిసి దేశాల మధ్య భద్రతా సంస్థల మధ్య సమన్వయం, సమాచారం మరియు నైపుణ్యాన్ని పరస్పరం మరింత మెరుగ్గా పంచుకోవాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







