రియాద్లో జీసీసీ మంత్రుల అత్యవసర సమావేశం..!!
- May 14, 2026
రియాద్: రియాద్లో జీసీసీ అంతర్గత వ్యవహారాల మంత్రుల అత్యవసర సమావేశం జరిగింది. ఇందులో ఒమన్ తరఫున అంతర్గత వ్యవహారాల మంత్రి సయ్యద్ హమూద్ బిన్ ఫైసల్ అల్ బుసైదీ పాల్గొన్నారు.
రియాద్లోని జీసీసీ సెక్రటేరియట్ జనరల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో తాజా భద్రతా పరిణామాలు, సభ్య దేశాల మధ్య ఉమ్మడి సమన్వయంపై చర్చించారు. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడంలో గల్ఫ్ భద్రతా సహకారాన్ని పెంపొందించడం, తద్వారా ఈ ప్రాంత భద్రత, స్థిరత్వానికి దోహదపడటంపై కూడా దృష్టి సారించారు.
జిసిసి దేశాల మధ్య భద్రతా సంస్థల మధ్య సమన్వయం, సమాచారం మరియు నైపుణ్యాన్ని పరస్పరం మరింత మెరుగ్గా పంచుకోవాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- సమైక్య భారత నిర్మాణానికి కృషి చేద్దాం ..దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
- దుబాయ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!







