యూఏఈ వెదర్:అబుధాబిలో పలు చోట్ల పొగమంచు
- November 10, 2020
యూఏఈ:యూఏఈలోని పలు ప్రాంతాల్లో పొగమంచు చోటు చేసుకుంటుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించింది. వాహనదారులు వేగం తగ్గించి వాహనాలు నడపాలనీ, పూర్ విజిబిలిటీ పట్ల అప్రమతంగా వుండాలని ఎన్సిఎం సూచించింది. కాగా, నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం ఫుజారియాలో కొన్ని చోట్ల వర్షం పడే అవకాశం వుంటుంది.అబుధాబి తదితర ప్రాంతాల్లో పొగమంచు ఎక్కువగా వుండొచ్చు గనుక, ముందు వెళ్ళే వాహనాలతో సేఫ్ డిస్టెన్స్ని ఇతర వాహనాలు పాటించాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- పంజాబ్స్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం..
- పీ-8ఐ యుద్ధ విమానాల భారీ నిర్వహణ కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–బోయింగ్ డిఫెన్స్ ఇండియా ఒప్పందం
- తైవాన్ జోలికొస్తే యుద్ధమే.. ట్రంప్కు జిన్పింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
- సీఎం విజయ్ మరో బిగ్ డెసిషన్..
- సముద్రంలో భారత నౌక జలసమాధి.. హైజాకర్ల చేతిలో మరో షిప్!
- ఇంధన పొదుపు, విదేశీ మారకద్రవ్యం ఆదాకు ప్రజలు సహకరించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- BRICS దేశాల విదేశాంగ మంత్రులతో భారత్ చర్చలు
- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..వారానికి ఒక రోజు ‘నో వెహికిల్ డే’!
- ఛార్ధామ్ యాత్ర మొదలైన 26 రోజుల్లోనే 38 మంది భక్తులు మృతి
- సౌదీ అరేబియాలో 19 మందికి జరిమానాలు..!!









