ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ తెలంగాణ కీలక ప్రకటన
- November 10, 2020
ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు వంటివి చెల్లించడంలో 100 శాతం మినహాయింపు ఇస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 2030 వరకు గాను ఎలక్ట్రిక్ వాహనాల విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

మొదటి 2 లక్షల ద్విచక్ర వాహనాలు, 20,000 త్రీ వీలర్లు, 20,000 వాణిజ్య వినియోగ వాహనాలు మరియు 500 బస్సులకు రోడ్ టాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు నుండి మినహాయింపు ఇవ్వబడుతుందని ప్రకటించింది.
అలాగే, ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు కూడా రోడ్ టాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు నుండి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణలో కొనుగోలు చేసి నమోదు చేసుకున్న వాహనాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- పంజాబ్స్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం..
- పీ-8ఐ యుద్ధ విమానాల భారీ నిర్వహణ కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–బోయింగ్ డిఫెన్స్ ఇండియా ఒప్పందం
- తైవాన్ జోలికొస్తే యుద్ధమే.. ట్రంప్కు జిన్పింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
- సీఎం విజయ్ మరో బిగ్ డెసిషన్..
- సముద్రంలో భారత నౌక జలసమాధి.. హైజాకర్ల చేతిలో మరో షిప్!
- ఇంధన పొదుపు, విదేశీ మారకద్రవ్యం ఆదాకు ప్రజలు సహకరించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- BRICS దేశాల విదేశాంగ మంత్రులతో భారత్ చర్చలు
- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..వారానికి ఒక రోజు ‘నో వెహికిల్ డే’!
- ఛార్ధామ్ యాత్ర మొదలైన 26 రోజుల్లోనే 38 మంది భక్తులు మృతి
- సౌదీ అరేబియాలో 19 మందికి జరిమానాలు..!!









