దుబాయ్ లో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్ర వాసి..
- November 10, 2020
విశాఖపట్నం:ప్రమాదవశాత్తూ దుబాయ్ లో రోడ్ ప్రమాదం లో మృతిచెందిన నగరవాసి దూబ కృష్ణ సభ్యులను విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నేడు పరామర్శించారు. జీవీఎంసీ పరిధి కుంచమాంబ కాలనీ కి చెందిన బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. కృష్ణ మృతదేహం స్వస్థలానికి రప్పించేలా ప్రయత్నం చేస్తానని హామీ నిచ్చారు. ఈ క్రమంలో విదేశీ మంత్రిత్వ శాఖ మంత్రి తో పాటు, దుబాయ్ లో భారత రాయబార కార్యాలయం తో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. సాధ్య మైనంత త్వరగా మృతదేహం వచ్చే ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.
తాజా వార్తలు
- పంజాబ్స్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం..
- పీ-8ఐ యుద్ధ విమానాల భారీ నిర్వహణ కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–బోయింగ్ డిఫెన్స్ ఇండియా ఒప్పందం
- తైవాన్ జోలికొస్తే యుద్ధమే.. ట్రంప్కు జిన్పింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
- సీఎం విజయ్ మరో బిగ్ డెసిషన్..
- సముద్రంలో భారత నౌక జలసమాధి.. హైజాకర్ల చేతిలో మరో షిప్!
- ఇంధన పొదుపు, విదేశీ మారకద్రవ్యం ఆదాకు ప్రజలు సహకరించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- BRICS దేశాల విదేశాంగ మంత్రులతో భారత్ చర్చలు
- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..వారానికి ఒక రోజు ‘నో వెహికిల్ డే’!
- ఛార్ధామ్ యాత్ర మొదలైన 26 రోజుల్లోనే 38 మంది భక్తులు మృతి
- సౌదీ అరేబియాలో 19 మందికి జరిమానాలు..!!









