దుబాయ్ లో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్ర వాసి..
- November 10, 2020
విశాఖపట్నం:ప్రమాదవశాత్తూ దుబాయ్ లో రోడ్ ప్రమాదం లో మృతిచెందిన నగరవాసి దూబ కృష్ణ సభ్యులను విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నేడు పరామర్శించారు. జీవీఎంసీ పరిధి కుంచమాంబ కాలనీ కి చెందిన బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. కృష్ణ మృతదేహం స్వస్థలానికి రప్పించేలా ప్రయత్నం చేస్తానని హామీ నిచ్చారు. ఈ క్రమంలో విదేశీ మంత్రిత్వ శాఖ మంత్రి తో పాటు, దుబాయ్ లో భారత రాయబార కార్యాలయం తో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. సాధ్య మైనంత త్వరగా మృతదేహం వచ్చే ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







