దుబాయ్ లో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్ర వాసి..

- November 10, 2020 , by Maagulf
దుబాయ్ లో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్ర వాసి..

విశాఖపట్నం:ప్రమాదవశాత్తూ దుబాయ్ లో  రోడ్ ప్రమాదం లో  మృతిచెందిన  నగరవాసి దూబ కృష్ణ   సభ్యులను విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నేడు పరామర్శించారు. జీవీఎంసీ పరిధి కుంచమాంబ కాలనీ కి చెందిన బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. కృష్ణ మృతదేహం స్వస్థలానికి రప్పించేలా ప్రయత్నం చేస్తానని హామీ నిచ్చారు. ఈ క్రమంలో  విదేశీ మంత్రిత్వ శాఖ మంత్రి తో పాటు, దుబాయ్ లో భారత రాయబార కార్యాలయం తో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. సాధ్య మైనంత త్వరగా మృతదేహం వచ్చే ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com