దుబాయ్ లో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్ర వాసి..
- November 10, 2020
విశాఖపట్నం:ప్రమాదవశాత్తూ దుబాయ్ లో రోడ్ ప్రమాదం లో మృతిచెందిన నగరవాసి దూబ కృష్ణ సభ్యులను విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నేడు పరామర్శించారు. జీవీఎంసీ పరిధి కుంచమాంబ కాలనీ కి చెందిన బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. కృష్ణ మృతదేహం స్వస్థలానికి రప్పించేలా ప్రయత్నం చేస్తానని హామీ నిచ్చారు. ఈ క్రమంలో విదేశీ మంత్రిత్వ శాఖ మంత్రి తో పాటు, దుబాయ్ లో భారత రాయబార కార్యాలయం తో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. సాధ్య మైనంత త్వరగా మృతదేహం వచ్చే ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!