ఖతార్ లో కొత్తగా 224 కోవిడ్ కేసులు...వైరస్ సోకిన వారిలో 57 మంది ప్రయాణికులు
- November 11, 2020
ఖతార్ లో కొత్తగా 224 మందికి కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కొత్త నమోదైన కేసులో 176 కమ్యూనిటీ కేసులు కాగా..57 మంది ప్రయాణికులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 1,34,887 మంది వైరస్ బారిన పడగా..2,728 మందికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు 24 గంటల వ్యవధిలోనే 193 మంది వైరస్ నుంచి కోలుకోగా..ఇప్పటివరకు 1,31,926 మంది కరోనా నుంచి రికవరి అయ్యారు. మరోవైపు వైరస్ ప్రబలిన నాటి నుంచి ఇప్పటివరకు ఖతార్ వ్యాప్తంగా 233 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 5,288 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇంత పెద్ద సంఖ్యలో టెస్టులు నిర్వహించచటం ఇదే తొలిసారి కావటం విశేషం.
తాజా వార్తలు
- ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- టెహ్రాన్లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!
- హోర్ముజ్ జలసంధిని అందరికీ తెరవాలని ఆస్ట్రేలియా పిలుపు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!
- అల్ కూజ్ సివరేజ్, స్ట్రామ్ వాటర్ నెట్వర్క్ మొదటి దశ పూర్తి..!!
- 33,250 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్..!!









